రాగులు
& సజ్జలలో బలవర్ధకమైన పోషకాలు , మినరల్స్ , ఫైబర్ లభిస్తుంది.
రక్తహీనత (అనీమియా) , శరీర బలహీనత , పటుత్వలోప సమస్యలకు మంచి పౌష్టిక
ఆహారంగా మిల్లెట్స్ ను చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా
డయాబెటిస్ రోగులు వ్యాధి నిరోధక శక్తి పెంచుకుని , శరీర పటుత్వం
నిలుపుకోవడానికి జొన్నలు , రాగులు , సజ్జలు మొదలైన వాటిని ఆహారంలో భాగం
చేసుకోవా
No comments:
Post a Comment