Sunday, 23 January 2022

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుక ముస్తాబు #Ramanuja statue of equality

 శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు ముచ్చింతల్‌ ముస్తాబు

45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దివ్యక్షేత్రం.. ఆరేళ్లలో నిర్మాణం

216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం

బరువు 1800 కిలోలు.. చైనాలో 1600 భాగాలుగా తయారీ

గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’  

సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం

2 నుంచి 14వ తేదీ దాకా 12 రోజుల పాటు ఉత్సవాలు

వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని.. సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలో కార్యక్రమం

5న మోదీ రాక.. మహావిగ్రహ ఆవిష్కరణ.. జాతికి అంకితం

13న రాష్ట్రపతి రాక.. నిత్యపూజా మూర్తి

 విగ్రహానికి తొలిపూజ

కార్యక్రమాలు ఇలా.. 


ఫిబ్రవరి 3న: 


అగ్ని ప్రతిష్ట, అష్టాక్షరి జపం


5న: ప్రధాని మోదీ రాక,


రామానుజాచార్య 


మహా విగ్రహావిష్కరణ


8, 9 తేదీల్లో:  ధర్మసమ్మేళనం 


9న: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రాక


10న: సామాజిక నేతల సమ్మేళనం


11న: సామూహిక ఉపనయనం


12న: విష్ణు సహస్రనామ పారాయణం


13న: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాక


14న: మహా పూర్ణాహుతి


FREE VISIT



No comments:

Post a Comment